తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన - khammam badrachalam rtc darna

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నాయకులు ఖమ్మం జిల్లా ఏన్కూరులో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన

By

Published : Oct 30, 2019, 12:51 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. సాంబ శివరావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు.

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details