ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. పెట్టె ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వాటిని శానిటైజ్ చేసి తీసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఏవో మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి: కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వినతుల స్వీకరణ - ఖమ్మం జిల్లా ప్రజావాణి
ఖమ్మం కలెక్టరేట్లో అధికారులు ప్రజావాణి నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
ప్రజావాణి: కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వినతుల స్వీకరణ
ఇదీచూడండి.. ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి: పవన్
TAGGED:
ఖమ్మం జిల్లా ప్రజావాణి