తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణి: కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ వినతుల స్వీకరణ - ఖమ్మం జిల్లా ప్రజావాణి

ఖమ్మం కలెక్టరేట్​లో అధికారులు ప్రజావాణి నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.

Acceptance of requests in compliance with Kovid rules in prajavani
ప్రజావాణి: కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ వినతుల స్వీకరణ

By

Published : Sep 8, 2020, 9:37 AM IST

ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. పెట్టె ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వాటిని శానిటైజ్​ చేసి తీసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఏవో మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి: పవన్

ABOUT THE AUTHOR

...view details