తెలంగాణ

telangana

కరోనా టెస్టుకు వచ్చాడు.. పాజిటివ్​ అనడంతో మరణించాడు

కరోనా నిర్ధరణ అయిందని ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

By

Published : May 2, 2021, 2:18 PM IST

Published : May 2, 2021, 2:18 PM IST

Corona test died with positive report, tallada khammam news
కరోనా టెస్టుకు వచ్చాడు.. పాజిటివ్​ అనడంతో మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షల కోసం వచ్చి పాజిటివ్ అని తేలడం వల్ల ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బిల్లుపాడుకు చెందిన ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఉండగా... కరోనా పరీక్ష కోసం ఉదయాన్నే తల్లాడ ఆస్పత్రికి వచ్చాడు. టెస్టు అనంతరం పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details