తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2019, 6:20 PM IST

ETV Bharat / state

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 50వ రోజూ కొనసాగింది.

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 50 రోజూ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ... కార్మికులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆర్టీసీ ఉద్యోగులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

50వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details