తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం బడ్జెట్​ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో తెలంగాణ రాష్ట్రానికే అధిక లబ్ధి జరిగిందని భాజపా మహిళా మోర్చా కరీంనగర్ పట్టణ అధ్యక్షురాలు గాజుల స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా భాజపా ఆధ్వర్యలో టాపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

By

Published : Jul 6, 2019, 12:02 AM IST

కేంద్రం బడ్జెట్​ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే

మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2019 బడ్జెట్ ఆశాజనకంగా ఉందంటూ కరీంనగర్​లో భాజపా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్​లో కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా బడ్జెట్​ను రూపొందించడం అభినందనీయమన్నారు. బడ్జెట్​లో 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రానికే అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.

కేంద్రం బడ్జెట్​ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details