తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి' - district tdp leaders visited marked yards in karimnagar

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కరీంనగర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి బోజిరెడ్డి ఆరోపించారు. రామడుగు మండలం గోపాల్​రావుపేట వ్యవసాయ మార్కెట్​ను టీపీపీ నాయకులు సందర్శించారు.

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'

By

Published : Nov 22, 2019, 8:10 PM IST

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదని కరీంనగర్​ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. రోజులు గడుస్తున్నా తేమ శాతం ఉందని కొనుగోలు చేయకపోవడం వల్ల మార్కెట్​ల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నరన్నారు. రామడుగు మండలం గోపాల్​రావు పేట వ్యవసాయ మార్కెట్​ను తెదేపా నాయకులు సందర్శించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

'ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details