తెలంగాణ

telangana

ETV Bharat / state

రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి - రాఖీ పండుగపై సాంగ్

కరీంనగర్‌ చిల్డ్రన్‌ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్‌ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు.

రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి
రాఖీ పండుగ పాటను ఆవిష్కరించిన తనికెళ్ల భరణి

By

Published : Aug 2, 2020, 5:13 PM IST

కరీంనగర్‌ చిల్డ్రన్‌ సురక్ష సొసైటీ అధ్యక్షుడు నీరటి మధుసూదన్‌ రూపొందించిన రాఖీ పండుగ ప్రత్యేక పాటను సినీ నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ పాట సీడీని ఆవిష్కరించి రాఖీ పండుగ విశిష్టతను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details