తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్​ విద్యార్థులు బలి - ఇంటర్నీడియట్​ బోర్డు

ప్రభుత్వం అసమర్థత కారణంగా ఇంటర్​ విద్యార్థులు బలైపోయారని ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం మండిపడ్డారు. మరణించిన విద్యార్థులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్​ విద్యార్థులు బలి

By

Published : Apr 24, 2019, 7:58 PM IST

విద్యాశాఖ, ఇంటర్మీడియట్​ బోర్డు అధికారుల పనితీరుపై ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహ ధ్వంసానికి నిరసనగా మే 5న కరీంనగర్​లో నిరసన ర్యాలీ చేస్తామన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్​ విద్యార్థులు బలి

ABOUT THE AUTHOR

...view details