కరీంనగర్ డీఈఓను సస్పెండ్ చేయాలి
'కరీంనగర్ డీఈఓను సస్పెండ్ చేయాలి' - సేయింట్ జార్జ
కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థి వైష్ణవి మృతి సంఘటనలో... పాఠశాలపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు.

కరీంనగర్ డీఈఓను సస్పెండ్ చేయాలి
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై విచారణ 28కి వాయిదా