బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు - కరీంనగర్ మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయం
మహాత్మ జ్యోతిబాపులే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. దసరా సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లిన తమ పాప చనిపోవడం వల్ల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
![బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4876423-87-4876423-1572089610742.jpg)
బడిలో విద్యార్థిని మృతి.. ఆవేదనలో తల్లిదండ్రులు
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ