తెలంగాణ

telangana

ETV Bharat / state

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు - జ్యోతిబాపులే బాలిక వసతి గృహంలో మరణించిన అక్షయ మృతిపై జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ విచారణ

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జ్యోతిబాపులే బాలిక వసతి గృహంలో మరణించిన అక్షయ మృతిపై జేసీ శ్యాం ప్రసాద్ విచారణ చేపట్టారు.

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు

By

Published : Oct 27, 2019, 9:32 AM IST

కరీంనగర్ పట్టణంలో న్యూ శర్మ నగర్ మహాత్మ జ్యోతిబాపులే బాలికల వసతి గృహంలో జన్ను అక్షయ మృతిపై జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ విచారణ చేపట్టారు. విధులపై నిర్లక్ష్యం చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, కేర్ టేకర్ లావణ్య సస్పెండ్​కు... కలెక్టర్​కు సిఫారసు చేశారు. ఎలాగైనా సరే తమ బిడ్డ ప్రాణం పోయేందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి తల్లిదండ్రులు కోరారు. జేసీ కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. పాప మృతితో భయపడిన తోటి విద్యార్థులను... వారి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయారు.

జేసీ కాళ్లపై పడి రోదించిన మృతురాలి తల్లిదండ్రులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details