తెలంగాణ

telangana

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారంలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. బైండ్ల కళాకారుల నృత్యాలతో సాగిన ఈ శోభాయాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

By

Published : Mar 21, 2021, 9:34 PM IST

Published : Mar 21, 2021, 9:34 PM IST

Renuka Ellamma Patna was richly organized in Rudraram, Ramadugu Mandal, Karimnagar District
ఘనంగా రేణుకా ఎల్లమ్మ పట్నాలు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. బోనం ఎత్తుకుని భక్తులతో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు.

బైండ్ల కళాకారుల నృత్యాలతో సాగిన శోభాయాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రేణుకా ఎల్లమ్మ పట్నాల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి:రానా నాకే పోటీగా మారాడు: వెంకటేశ్‌

ABOUT THE AUTHOR

...view details