తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆచార్య జయశంకర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
ఆచార్య జయశంకర్కు ఘనంగా నివాళులు
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ నివాళులర్పించారు.
ఆచార్య జయశంకర్కు ఘనంగా నివాళులు