తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల కోసం పొన్నం ప్రభాకర్​ దీక్ష - ponnam prabakar goud latest news

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​, అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు.

ponnam prabakar goud  fight for fermers in karimnagar district
రుక్మాపూర్​లో పొన్నం ప్రభాకర్​ దీక్ష

By

Published : Apr 28, 2020, 11:45 AM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్​లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​, అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం దీక్ష చేపట్టారు. ధాన్యం తూకంలో కోత విధిస్తున్నారని అన్నారు. అధికారులు, మిల్లర్లు కలిసి తూకంలో జాప్యం చేస్తూ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.

ఇవీ చూడండి:సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details