కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం - అల్గునూరు కాకతీయ కాలువలో గల్లంతు
కరీంనగర్ జిల్లా అల్గునూరు కాకతీయ కాలువలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి