తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2019, 10:42 AM IST

ETV Bharat / state

'ఏ ఒక్క తెరాస నాయకులు పరామర్శించలే'

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్​పై తెరాస నాయకులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భాజపా నాయకులు జాడి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

'ఏ ఒక్క తెరాస నాయకులు పరామర్శించలే'

ఎంపీ బండి సంజయ్​పై తెరాస నేతలు చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ భాజపా నాయకులు జాడి బాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అనేక మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందినా ఏ ఒక్క తెరాస నాయకులు వారి కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. జిల్లాలో కొన్ని గ్రానైట్ సంస్థలు ప్రభుత్వానికి సూమారు రూ.700 కోట్ల పన్ను ఎగనామం పెడితే, వాటిని కట్టాలని నిలదీస్తే బండి సంజయ్​పై అభాండాలు వేయడం తెరాస నాయకులకు సిగ్గుచేటన్నారు. వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'ఏ ఒక్క తెరాస నాయకులు పరామర్శించలే'

ABOUT THE AUTHOR

...view details