తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే అధికారం: వినోద్​

కరీంనగర్‌ లోక్​సభ తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ నగరంలో రోడ్‌ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. నియోజక వర్గంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించారు.

By

Published : Apr 3, 2019, 5:54 AM IST

తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​ రోడ్​షో

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని కరీంనగర్​ లోక్​సభ తెరాస అభ్యర్థి వినోద్​ కుమార్​ అన్నారు. కరీంనగర్​లో రోడ్డుషో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని తెరాస అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​ రోడ్​షో

ABOUT THE AUTHOR

...view details