వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని కరీంనగర్ లోక్సభ తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లో రోడ్డుషో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని తెరాస అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే అధికారం: వినోద్
కరీంనగర్ లోక్సభ తెరాస అభ్యర్థి వినోద్కుమార్ నగరంలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. నియోజక వర్గంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించారు.
తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ రోడ్షో