జాతిపిత మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఎంపీ ప్రారంభించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. జాతిపిత చరిత్రను భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్ - MP SANJAY
కరీంనగర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు.
![ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4552626-717-4552626-1569422598614.jpg)
ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్
ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్