తెలంగాణ

telangana

ETV Bharat / state

మానకొండూర్​లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రసమయి - mla rasamayi balakishan

కరీంనగర్​ జిల్లా మానకొండూర్​ మండలం మద్దికుంటలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ మొక్కలు నాటారు.

మానకొండూర్​లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రసమయి

By

Published : Aug 8, 2019, 10:07 PM IST

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్​ జీవీ రామకృష్ణ, ఎంపీపీ శేఖర్​ గౌడ్​ పాల్గొన్నారు.

మానకొండూర్​లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రసమయి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details