తెలంగాణ

telangana

ETV Bharat / state

జమ్మికుంటలో రైతు బజార్​ ప్రారంభించిన మంత్రి ఈటల

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో రైతు బజార్​ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని మంత్రి తెలిపారు.

By

Published : Jul 11, 2019, 10:12 PM IST

జమ్మికుంటలో రైతు బజార్​ ప్రారంభించిన మంత్రి ఈటల

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పర్యటించారు. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్​ యార్డులో రూ.1.4 కోట్లతో నిర్మించిన రైతు బజార్​ను ఆయన ప్రారంభించారు. మార్కెట్​ కమిటీ పాలకవర్గం మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించింది. రాష్ట్రంలోని పేదలందరికి నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపైన రూ.1.05 లక్షలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. పేదరికానికి. ఆకలికి, కష్టానికి పరిష్కారం చూపే బిడ్డగా ఈటల రాజేందర్​ ఉంటారని హామీ ఇచ్చారు.

జమ్మికుంటలో రైతు బజార్​ ప్రారంభించిన మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details