సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ కరీంనగర్లో ఆరోపించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని... వెంటనే నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై గవర్నర్కు లేఖ రాస్తామని ఉపేందర్ తెలిపారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై గవర్నర్కు లేఖ - LETTER TO GOVERNOR ON GOVT_HOSTELS
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏర్పడ్డ ఎన్నో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాదిగ విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. అన్ని హాస్టళ్లపై రిపోర్టు తయారు చేసి గవర్నర్కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

LETTER TO GOVERNOR ON GOVT_HOSTELS