తెలంగాణ

telangana

ETV Bharat / state

కనీస వేతనాల కోసం కార్మికుల ఆందోళన బాట - కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్

కనీస వేతనాలు చెల్లించాలంటూ కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​, జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు.

కరీంనగర్​లో కార్మికుల ఆందోళన

By

Published : Sep 16, 2019, 3:13 PM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​, జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట బైఠాయించి కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనాలు చెల్లించాలని, ఈవీఎస్​ సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. వీరికి భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులకు కార్మికులు వినతిపత్రాన్ని అందించారు.

కరీంనగర్​లో కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details