తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ నగరపాలికలో ప్రచార జోరు - municipal Elections in telangana

కరీంనగర్ నగరపాలక పరిధిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడం వల్ల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

karinagar corporation candidates campaign
కరీంనగర్​ నగరపాలికలో ప్రచార జోరు

By

Published : Jan 17, 2020, 4:14 PM IST

నామినేషన్ల ఉసంహరణ ప్రక్రియ ముగియడం వల్ల కరీంనగర్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. 21వ వార్డులో భాజపా అభ్యర్థి పాదం శివరాజు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తాము గెలిస్తే ప్రతి కాలనీలో ఇంటింటికీ నల్ల సదుపాయంతో పాటు సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు.

కరీంనగర్​ నగరపాలికలో ప్రచార జోరు

ABOUT THE AUTHOR

...view details