తెలంగాణ

telangana

ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు కరీంనగర్ మేయర్ శంకుస్థాపన - karimnagar mayor laid foundation stones in rekurthi

కరీంనగర్​ జిల్లా రేకుర్తిలో పలు అభివృద్ధి పనులకు మేయర్ సునీల్​రావు శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో నగరపాలికలను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

karimnagar mayor laid foundation stone to some development works
పలు అభివృద్ధి పనులకు కరీంనగర్ మేయర్ శంకుస్థాపన

By

Published : Feb 15, 2020, 3:10 PM IST

స్మార్ట్​ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కరీంనగర్​ నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి చేపడతామని కరీంనగర్ మేయర్ సునీల్​ రావు అన్నారు. పట్టణంలోని రేకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు.

పాలకవర్గం ఏర్పడ్డాక మొదటిసారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నందుకు మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగరపాలక సంస్థలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

పలు అభివృద్ధి పనులకు కరీంనగర్ మేయర్ శంకుస్థాపన

ఇవీ చూడండి:నేడు సహకార ఎన్నికలు... సాయంత్రం ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details