తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​, సైబరాబాద్​ తర్వాత.. కరీంనగరే'

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాక్​ ఐ యాప్​ను హైదరాబాద్​, సైబరాబాద్​ తర్వాత కరీంనగర్​ కమిషనరేట్​లోనే అధికంగా డౌన్​లోడ్​ చేసుకున్నారని సీపీ కమలాసన్​రెడ్డి అన్నారు.

By

Published : Dec 16, 2019, 2:15 PM IST

karimnagar cp kamalasan reddy inaugrated wall of kindness in huzurabad police station
కరీంనగర్ సీపీ కమలాసన్​రెడ్డి

కరీంనగర్ సీపీ కమలాసన్​రెడ్డి

కరీంనగర్​ కమిషనరేట్​ పరిధిలో 250 మంది పెట్రోలింగ్​ సిబ్బందిని నియమించామని సీపీ కమలాసన్​రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

హుజూరాబాద్​ పోలీస్​ స్టేషన్​ వద్ద ఏర్పాటు చేసిన వాల్​ ఆఫ్​ కైండ్​నెస్​ను సీపీ కమలాసన్​రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఐ, ఏసీపీ, కమిషనర్లను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details