కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్మిల్లర్స్తో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్, రైస్మిల్లర్స్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యము వివరాలను ఓపీఎంఎస్ సైట్లో కచ్చితంగా నమోదు చేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.
'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి' - 'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'
రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ సైట్లో కచ్చితంగా నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.
'ధాన్యం కొన్న వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి'