తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జమాతే ఇస్లామి నాయకులు

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారికి... కరీంనగర్​లో జమాతే ఇస్లామి నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

By

Published : Apr 8, 2020, 12:36 PM IST

jamathe-islamis-distribute-grocerys-at-karimnagar
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జమాతే ఇస్లామి నాయకులు

కరీంనగర్​లో కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా చేపట్టిన లాక్​డౌన్​తో చిరు వ్యాపారులు నష్టపోతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు జమాతే ఇస్లామి నాయకులు ముందుకొచ్చారు. సాలెహ్​నగర్​ మైసమ్మ వాడలో ఉంటున్న 100 మందికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు 24 గంటల పాటు సేవలందిస్తున్న వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జమాతే ఇస్లామి నాయకులు

ABOUT THE AUTHOR

...view details