తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్ - karimnagar corporation commissioner on election arrangments

కరీంనగర్ కార్పొరేషన్​కు ఈ నెల 24న ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా... మిగిలిన స్థానాల్లో పోలింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్
పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్

By

Published : Jan 20, 2020, 7:44 PM IST

ఈ నెల 24న కరీంనగర్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. 60 డివిజన్లకు గానూ... రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 58 స్థానాల్లో పోలింగ్​కు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణపై నగర కమిషనర్ వేణుగోపాల్​ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..

పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేశాం: కమిషనర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details