తెలంగాణ

telangana

ETV Bharat / state

హనుమాన్​ ఆలయంలో ఘనంగా తొమ్మిదో వార్షికోత్సవం

జమ్మికుంటలోని పంచముఖ హనుమాన్​ ఆలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

By

Published : Feb 14, 2020, 3:30 PM IST

హనుమాన్​ ఆలయంలో ఘనంగా తొమ్మిదో వార్షికోత్సవం
హనుమాన్​ ఆలయంలో ఘనంగా తొమ్మిదో వార్షికోత్సవం

హనుమాన్​ ఆలయంలో ఘనంగా తొమ్మిదో వార్షికోత్సవం

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని పంచముఖ హనుమాన్‌ ఆలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చేశారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హన్‌మాన్‌ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు.

ఇవీ చూడండి:మన రోడ్లపై ఆ వాహనాల పరుగులెప్పుడో?

ABOUT THE AUTHOR

...view details