దుప్పిని రక్షించిన అటవీశాఖ అధికారులు - దుప్పిని రక్షించిన అటవీశాఖ అధికారులు
కరీంనగర్ జిల్లా చింతకుంట వద్ద కాలువలో పడిన దుప్పిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం జింకల పార్క్కు తరలించారు.
దుప్పిని రక్షించిన అటవీశాఖ అధికారులు
కరీంనగర్ జిల్లా చింతకుంట సరస్వతి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద కాలువలో పడిపోయిన దుప్పిని అటవీశాఖ అధికారులు రక్షించారు. నీరు తాగడానికి పరిగెత్తుకుంటూ వచ్చి కెనాల్లో పడిపోయిందని స్థానికులు ఎస్సైకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ సిబ్బందితో కలిసి కెనాల్లో పడిపోయిన దుప్పిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ వాహనంలో జింకల పార్కుకు తరలించారు.
TAGGED:
దుప్పిని రక్షించిన అటవీశాఖ