సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు - duddenapalli villagers protest demanding water for the crops
సాగునీటి కోసం కరీంనగర్ జిల్లా దుద్దెనపల్లి గ్రామరైతులు రోడ్డెక్కారు. తోటపల్లికి చేరుకున్న కాళేశ్వర జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.
![సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4490842-92-4490842-1568894935506.jpg)
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. తోటపల్లి రిజర్వాయర్కు చేరుకున్న కాళేశ్వర జలాలను దిగువకు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని... సైదాపూర్ మండలానికి సాగునీరందించాలని కోరారు.
- ఇదీ చూడండి : రైతులు నిశ్చింతగా ఉండొచ్చుః సీఎం కేసీఆర్