తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడవరోజుకు చేరిన ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు - latest news on Cricket League matches today reaching the third day

కరీంనగర్​ జిల్లాలో జరుగుతోన్న ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు మూడవ రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభ  చాటుతున్నారు.

Cricket League matches today reaching the third day
మూడవరోజుకు చేరిన ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు

By

Published : Dec 24, 2019, 2:08 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.ఆర్​ కళాశాల మైదానంలో జరుగుతోన్న ఈనాడు క్రికెట్​ లీగ్ పోటీలు మూడవరోజూ ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్పాన్సర్​గా ట్రినిటీ విద్యాసంస్థలు వ్యవహరిస్తోంది. ఉదయం 8 గంటల నంచే కొనసాగుతున్న ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. బౌలింగ్​, బ్యాటింగ్​ విభాగాలలో రాణిస్తూ.. క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు.

మూడవరోజుకు చేరిన ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details