తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాణాలు తీసుకుని కాదు... పోరాడి పరిష్కరించుకుందాం' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

కూనంనేని సాంబశివరావు నిరవధిక దీక్షకు సంఘీభావంగా కరీంనగర్​లో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

కూనంనేని సాంబశివరావు నిరాహార దీక్ష

By

Published : Oct 29, 2019, 1:05 PM IST

కూనంనేని సాంబశివరావు నిరాహార దీక్ష

కరీంనగర్​ కలెక్టరేట్​ వద్ద సీపీఐ, సీపీఎం కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు చేస్తున్న నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మికులెవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details