తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

By

Published : Jan 1, 2020, 9:40 AM IST

cp kamalasan reddy cake citting at karimnagar
కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు

కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులతో కలిసి గీతా భవన్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్​లో పట్టుబడిన 250 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కమలాసన్ వెల్లడించారు.

కరీంనగర్ వాసులకు సీపీ కమలాసన్ రెడ్డి శుభాకాంక్షలు

ఇవీ చూడండి: పెన్సిల్​పై హ్యాపీ న్యూ ఇయర్

ABOUT THE AUTHOR

...view details