తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ కమిషనరేట్ కార్యాలయంలో ఇఫ్తార్

సర్వ మతాల సారాంశం ఒకటే అని... సమాజంలో అందరూ కలిసి మెలిసి జీవించినపుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందని కరీంనగర్​ పోలీసు కమిషనర్​ కమలాసన్​ రెడ్డి పేర్కొన్నారు.

By

Published : Jun 3, 2019, 10:03 AM IST

కమిషనరేట్​లో ఇఫ్తార్

కరీంనగర్​లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్​ కమలాసన్ రెడ్డి ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని రెడ్డి పేర్కొన్నారు. కులమతాల మధ్య సఖ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ విందులో మత పెద్దలు, ఆర్డీవో భిక్షు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్​లు పాల్గొన్నారు.

కమిషనరేట్​లో ఇఫ్తార్

ABOUT THE AUTHOR

...view details