కరీంనగర్ పట్టణంలోని నాలుగో డివిజన్ కాన్పురలో కార్పొరేటర్ నుజత్ అలీ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేకువజామున 3 గంటల సమయంలో.. ఉపవాసముంటోన్న ముస్లిం సోదరుల ఇళ్లకు తిరుగుతూ కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు కరోనా నియమాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి' - karimnagar covid news
కరీంనగర్ పట్టణం నాలుగో డివిజన్లో కార్పొరేటర్ నుజత్ అలీ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
!['కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి' కరోనాపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:09:45:1620283185-11657543-corona.jpg)
covid awareness programme