తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సమస్యలపై కార్పొరేటర్​ సమావేశం

ప్రజా సమస్యలపై కరీంనగర్​ 16వ డివిజన్​ కార్పొరేటర్​ బోనాల శ్రీకాంత్​ కాలనీవాసులతో సమావేశమయ్యారు. కాలనీ అభివృద్ధిపై చర్చించారు.

By

Published : Jun 13, 2021, 10:24 PM IST

ప్రజా సమస్యలపై కార్పొరేటర్​ సమావేశం
ప్రజా సమస్యలపై కార్పొరేటర్​ సమావేశం

కరీంనగర్ నగరంలోని 16వ డివిజన్​లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు 16వ డివిజన్ ప్రగతినగర్ కాలనీ పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసుకొని కాలనీ అభివృద్ధిపై, ముఖ్యంగా మార్క్​ఫెడ్ నుంచి వెలువడే దుమ్ము, దుర్వాసన సమస్యపై చర్చించారు. కాలనీలో అదనంగా మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details