తెలంగాణ

telangana

హుజూరాబాద్​లో కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు ఆందోళన

కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో బంద్​ నిర్వహిస్తున్నారు. స్థానిక బస్​ డిపో ముందు కాంగ్రెస్​, సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు.

By

Published : Dec 8, 2020, 8:17 AM IST

Published : Dec 8, 2020, 8:17 AM IST

congres, cpi activist protest in front of huzurabad bus depo in karimngar district
హుజూరాబాద్​లో కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు ఆందోళన

భారత్ బంద్​లో భాగంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపో ఎదుట నాయకులు ధర్నాకు దిగటంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు డిపో వద్దకు చేరుకొని బందోబస్తును నిర్వహించారు.

ఇదీ చదవండి:రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!

ABOUT THE AUTHOR

...view details