తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి' - కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్షరాస్యతపై సమావేశం నిర్వహించారు. అక్షరాసుల్యైన యువతీయువకులు గ్రామంలోని నిరక్షరాస్యులకు చదువు చెప్పాలని సూచించారు.

mla sunke ravishanker
'స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి'

By

Published : Feb 29, 2020, 3:50 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అక్షరాస్యతపై స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈచ్ వన్ - టీచ్ వన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

ఇందుకోసం అక్షరాస్యులైన యువతీయువకులను తమ వాడల్లో స్వచ్ఛందంగా చదువురాని వారికి అక్షరాలు దిద్దించాలన్నారు. ప్రతి వారంలో ఒక రోజు బోధించే వారు కార్యాచరణ చర్చించటానికి సమావేశం కావాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ గుర్రం నీరజ, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పండి'

ఇవీ చూడండి:నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details