తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ - అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా కరీంనగర్​లో ఏబీవీపీ ర్యాలీ చేపట్టింది.

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ
కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ

By

Published : Jan 6, 2020, 12:11 PM IST

కరీంనగర్​లో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా ర్యాలీ
పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా కరీంనగర్​లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి తెలంగాణ చౌక్ వరకు త్రివర్ణ పథకాలతో ప్రదర్శన చేపట్టారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details