తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ ప్రతిమ ఆస్పత్రిలో 500 పడకల కరోనా వార్డు - కోవిడ్ -19 తాజా వార్తలు

కరీంనగర్‌ ప్రతిమ ఆస్పత్రిలో 500 పడకలతో కరోనా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఈ ఐసోలేషన్‌ వార్డును మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు. 175 ఐసీయూ, 25 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు వివరించారు.

karimnagar isolation
karimnagar isolation

By

Published : Apr 13, 2020, 10:13 AM IST

కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌ వార్డును మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఉన్నారు.

500 పడకలతో ఐసోలేషన్‌ వార్డును అందుబాటులోకి తెచ్చినట్లు ఆస్పత్రి వైద్యులు వివరించారు. 175 ఐసీయూలు, 25 వెంటిలేటర్‌లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

ABOUT THE AUTHOR

...view details