కామారెడ్డి పరిధిలోని టెక్రియాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు రణదీప్ (18), మద్దికుంట శేఖర్ (18)గా గుర్తించారు. గేదెలకు నీళ్లు తాపేందుకు చెరువు వద్దకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి - కామారెడ్డి జిల్లా విషాదం
![చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి Two teenagers killed in pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6546243-309-6546243-1585208472061.jpg)
Two teenagers killed in pond
09:57 March 26
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
Last Updated : Mar 26, 2020, 1:24 PM IST