కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి శివారులో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి వారి కుటుంబాలలో విషాదం నింపారు. మాచిరెడ్డికి చెందిన నర్సింహులుకు పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మహిళకు భర్త, కుమారుడు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
వివాహేతర బంధం ఎంత పని చేసింది..! - ఇద్దరు మృతి
వాళ్లిద్దరికి పెళ్లి అయ్యింది. పిల్లలూ ఉన్నారు.. వివాహేతర బంధం పెట్టుకున్నారు. వీరి గురించి ఇంట్లో తెలిసిందనే అవమానంతో ఇద్దరు ఉరి వేసుకుని తనువులు చాలించారు ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు.

వివాహేతర బంధం ఎంత పని చేసింది..!
ఇరు కుటుంబాల్లో తెలిసిపోయిందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకు ఉరి వేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:డెంగీ తొంగి చూస్తోంది..
Last Updated : May 16, 2020, 11:47 AM IST