తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ - మేనూర్

30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మేనూర్​లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

By

Published : Sep 19, 2019, 9:50 AM IST

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్​లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి మొక్కలు నాటాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details