తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ వల్లనే బాన్సువాడు అభివృద్ధి: స్పీకర్​ - స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి

మంత్రి కేటీఆర్​ కృషివల్లనే బాన్సువాడ పురపాలిక అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్​ పోచారం అన్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన మినీట్యాంక్​ బండ్​ను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు.

speaker pocharam srinivasa reddy tour in kamareddy
కేటీఆర్​ వల్లనే బాన్సువాడు అభివృద్ధి: స్పీకర్​

By

Published : Jun 30, 2020, 10:19 PM IST

మంత్రి కేటీఆర్​ కృషివల్లనే బాన్సువాడ పురపాలిక అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్​ పోచారం అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆయన పర్యటించారు. మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జలవనరుల శాఖ ద్వారా రూ.7 కోట్లతో మినీ ట్యాంక్​ బండ్​ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మినీ ట్యాంక్​ బండ్​ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details