తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2020, 4:06 PM IST

ETV Bharat / state

'కళాశాలలో అదనపు గదులు త్వరగా నిర్మించండి'

బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం సభాపతి పోచారం పరిశీలించి... అధికారులతో సమీక్ష నిర్వహించారు.

speaker pocharam srinivas reddy inspection on bansuwada degree college
'కళాశాలలో అదనపు గదులు త్వరగా నిర్మించండి'

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్​ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలన చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

'కళాశాలలో అదనపు గదులు త్వరగా నిర్మించండి'

కళాశాల అభివృద్ధి కోసం యుజేసీసీ గ్రాంట్ నుంచి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని పోచారం వెల్లడించారు. కళాశాలలోని అదనపు గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి:పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్​ ఎమ్మార్వో

ABOUT THE AUTHOR

...view details