తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​

కామారెడ్డి జిల్లాలోని రెండు డివిజన్​ పరిధికి చెందిన 6 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. 71 ఎంపీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవం అయ్యాయి.

By

Published : May 14, 2019, 10:44 AM IST

కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​

కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలు, బాన్సువాడ డివిజన్​లోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 6 జడ్పీటీసీ స్థానాలకు 24 మంది పోటీ చేస్తున్నారు. 71 ఎంపీటీసీ స్థానాల్లో.. 4 ఏకగ్రీవం కాగా 67 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 197 మంది పోటి చేస్తున్నారు. 382 పోలింగ్ కేంద్రాల్లో.. 2 వేల 616 మంది ఎన్నికల సిబ్బంది, 26 మైక్రో అబ్జర్వర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details