కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
కామారెడ్డి జిల్లాలోని రెండు డివిజన్ పరిధికి చెందిన 6 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 71 ఎంపీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవం అయ్యాయి.
కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
ఇవీ చూడండి:కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్