తెలంగాణ

telangana

ETV Bharat / state

పలు గ్రామాల్లో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన - పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందనరావు

30 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందనరావు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

కామారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన

By

Published : Sep 19, 2019, 5:16 PM IST

కామారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్​ కమిషనర్​ పర్యటన

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్​శాఖ కమిషనర్​ రఘునందన్​రావు... పరిశుభ్రతపై ప్రజలకు పలు సూచనలిచ్చారు. గర్గుల్​, మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాల్లో పర్యటించి డంపింగ్​ యార్డ్​, స్మశానవాటిక, మురికివాడల్ని పరిశీలించారు. కృష్ణాజివాడి గ్రామంలోని స్మశానవాటిక స్థలం కబ్జాకు గురైందని స్థానికులు.... కమిషనర్​, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్​ రఘునందనరావు కామారెడ్డిలోని రాశివనంలో మొక్కలు నాటారు.

ABOUT THE AUTHOR

...view details