తెలంగాణ

telangana

ETV Bharat / state

పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి

కామారెడ్డి జిల్లా కందర్​ పల్లి జాతీయ రహదారిపై ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Nov 12, 2019, 3:34 PM IST

పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్ర దేగుళూర్ వాసిగా పోలీసులు గుర్తించారు.

పండ్ల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details