కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు. బస్ స్టాండ్ రోడ్డుకు ఇరువైపులా శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - Kaamareddy District Lingampet Latest News
కామారెడ్డి జిల్లా లింగంపేట్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు. రోడ్డుకిరువైపులా శుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు. బస్టాండ్ భూమి సర్వే చేయించి ప్రహరీ హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు.
rtc
బస్ స్టాండ్ భూమి సర్వే చేయించాలని తెలిపారు. ప్రాంగణం చుట్టూ ప్రహరీ హద్దులను ఏర్పాటు చేయాలని మండల తహసీల్దార్ నారాయణకు సూచించారు.
ఇదీ చూడండి:బైకర్స్ మీట్-2021... స్పోర్ట్ బైక్పై మంత్రి శ్రీనివాస్ గౌడ్
Last Updated : Jan 2, 2021, 7:06 PM IST